V6 News

ఇంటర్లో  సీవీ రామన్  విద్యార్థుల ప్రతిభ

ఇంటర్లో  సీవీ రామన్  విద్యార్థుల ప్రతిభ

వనపర్తి, వెలుగు :   ఇంటర్​ ఫలితాలలో తమ సీవీరామన్​ జూనియర్​ కాలేజీ  విద్యార్థులు ఫస్ట్​, సెకండ్​ ఇయర్​లో తమ విజయ పరంపర  కొనసాగించారని కాలేజీ కరస్పాండెంట్​ వీరయ్య  ​ తెలిపారు. సెకండ్​  ఎంపీసీలో  వి.మేఘన 993 మార్కులు, కె.అక్షయ, హన్సిక, సానియా, ఎం.స్వాతి  992, ఇ.శ్రావణి 991 మార్కులు సాధించారు.  బైపీసీలో సి.లక్ష్మినారాయణ 991, పి.సూర్యవర్షిణి 986, మధుమోహన్​రెడ్డి, కావ్య  979 మార్కులు,  ఎంఈసీలో వి.నందిని 983, సీఈసీలో  ఆర్​.వైష్ణవి 884 మార్కులు సాధించారు.

 జూనియర్​ ఎంపీసీలో కె.నవ్యసుధ, ఎ.కావ్య468, మనస్విని, జయసూర్య, నరసింహ, సుమన్​ 467, శ్రవాణి 466, అక్షయ 465 మార్కులు, బీపీసీలో మురళికృష్ణ 433మార్కులు, అభిలాష్​  427, హారిక 423, ఎంఈసీలో రాకేశ్​నాయుడు 489, సీఈసీలో కె.శివకుమార్​ 479, కె.అనిల్​ 475 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా డైరెక్టర్స్​ వెంకటేశ్వర్లు, కుమారస్వామి విద్యార్థులను అభినందించారు.